జాతియం
NIA: రాజౌరీ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ

NIA: రాజౌరీ ఉగ్రవాదులను NIA అధికారులు ప్రశ్నిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాత ఉగ్రవాదులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 2023లో రాజౌరీలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్న NIA ఉగ్రదాడికి సంబంధించిన పలు అంశాలపై ఆరా తీస్తుంది. జమ్మూ జైలులో ఉగ్రవాదులను ప్రశ్నిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ సమాచారం సేకరిస్తోంది.