తెలంగాణ

KCR: రజతోత్సవ సభకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ రజతోత్సవ సభకు ప్రాంగణానికి చేరుకున్నారు. హెలికాప్ట‌ర్ నుంచి దిగ‌గానే కేసీఆర్‌కు ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button