ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: ఏపీ పోలీసులకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్

YS Jagan: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీలో బీహార్ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు లింగమయ్య హత్యతో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చాన్నారు. చంద్రబాబు పోలీసులతో భయపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాప్తాడులో జరిగిన ఘటన బాధాకరమన్నారు.