తెలంగాణ

Revanth Reddy: జగ్జీవన్ రామ్ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులు

Revanth Reddy: మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి డా.బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 118వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని బషీర్ బాగ్ లోని జ‌గ్జీవ‌న్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి,మాజీ ఎంపీ వి .హనుమంత రావు ,అంజన్ కుమార్ యాదవ్ పలువురు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button