తెలంగాణ

Revanth Reddy: డీలిమిటేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం

Revanth Reddy: డీలిమిటేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెన్నైలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైదరాబాద్‌లో సమావేశం , సభ ఉంటుందని తెలిపారు. దక్షిణాది ప్రయోజనాలు బీజేపీకి పట్టడం లేదని ఫైర్ అయ్యారు. అయితే సొంత ఎజెండాతో బీజేపీ ముందుకు సాగుతోందని రేవంత్ అన్నారు. అనంతరం ఈ అంశంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు సీఎం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button