తెలంగాణ
Hyderabad: జీడిమెట్లలో ఉద్రిక్తత.. హిందూ సంఘాలపై పోలీసుల లాఠీఛార్జ్

Hyderabad: హైదరాబాద్ జీడిమెట్లలోని గాంధీనగర్ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న గాంధీనగర్ శివాలయం నందు ఆభరణాల దొంగతనం, శివుడు విగ్రహాన్ని చెప్పులతో తొక్కిన ముష్కర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ గుళ్ళు ధర్మంపై దాడులను అరికట్టాలని హిందూ సంఘాలు ఆందొళనకు దిగాయి. ఒక్కసారిగా హిందూ సంఘాల కార్యకర్తలు దూసుకురావడంతో ముందుగానే మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న సమయంలో నిరసనాకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.