ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamshi: వైసీపీ నేత వల్లభనేని వంశీ భూ కబ్జాలపై సిట్

Vallabhaneni Vamshi: వైసీపీ నేత వల్లభనేని వంశీ భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. హైకోర్టు న్యాయవాది భార్య ఫిర్యాదుపై గన్నవరం, వీరవల్లి పీఎస్‌లలో 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో రూ. 10 కోట్లు విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button