ఆంధ్ర ప్రదేశ్
Jagan: పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన

Jagan: పార్వతీపురం మన్యంజిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లతో జగన్ సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని కౌన్సిలర్లను అభినందించారు జగన్. గంజాయి వనంలో తులసి మొక్కల్లా ఉన్నారని ఆయన ప్రశంసించారు.