తెలంగాణ
Formula E Car Race: ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Formula E Car Race: ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే A1-A2-A3లుగా ఉన్న కేటీఆర్, సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, hmda మాజీ చీఫ్ ఇంజనీర్ bln రెడ్డి లను విచారించి వారి స్టెట్మెంట్లను రికార్డు చేసింది.
తాజాగా లండన్ నుంచి వర్చువల్గా విచారణకు హాజరయ్యారు feo సంస్థ ceo ఇతర ప్రతినిధులు. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన లావాదేవీలు, అగ్రిమెంట్ వంటి వాటిపై FEO స్టేట్మెంటును రికార్డు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.