జాతియం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూత

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. లక్నోలో ఆచార్య సత్యేంద్ర దాస్ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.