News

Kishan Reddy: ట్యాంక్‌బండ్ బోట్ల దగ్ధం ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy: ట్యాంక్‌బండ్ బోట్ల దగ్ధం ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యువకుడు అజయ్ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆయన. దీంతో బాధిత ఫ్యామిలీ గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన విరమించింది. మరోవైపు అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. అజయ్ మృతదేహాన్ని పోలీసులు నాగారానికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button