తెలంగాణ
Hyderabad: బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

Hyderabad: హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. మూడు స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.