తెలంగాణ
నేడు దావోస్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు దావోస్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇప్పటికే సింగపూర్లో మూడ్రోజుల పాటు పర్యటించిన సీఎం రేవంత్.. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో భారీ పెట్టుబడులు తీసుకొచ్చారు.