తెలంగాణ
కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్

Ram Mohan Reddy: కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. పరిగిలో ఏమండలానికి ఎన్నికోట్లు ఇచ్చామో గ్రామాల వారీగా చర్చించేందుకు సిద్ధమన్నారు. 21 వేల కోట్ల రైతు రుణమాఫి చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. పరిగి నియోజవర్గంలో 294కోట్ల రుణమాఫీ అయ్యింది వాస్తవం కాదా? అన్నారు. బీఆర్ఎస్ 10వేల రైతు బంధు ఇస్తే తాము 12వేలు రైతు భరోసా ఇస్తున్నామన్నారు.