తెలంగాణ

Jubilee Hills Bypoll: నాన్‌లోకల్‌ నాయకులపై ఎన్నికల సంఘం సీరియస్‌

Jubilee Hills Bypoll: నాన్‌లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. MLAలు, ఎమ్మెల్సీలు పోలింగ్‌ బూత్‌కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, MLC శంకర్‌నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button