ఆంధ్ర ప్రదేశ్
PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ

PM Modi: ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

PM Modi: ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.