తెలంగాణ
MLC కవితతో సీపీఐ ఎంపీ సందోష్ భేటీ

MLC కవితతో సీపీఐ ఎంపీ సందోష్ భేటీ అయ్యారు. బంజారాహిల్స్ కవిత నివాసానికి వెళ్లిన రాజసభ సభ్యుడు సందోష్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీఐకి చెందిన సాంస్కృతిక యువ కళవాహిని కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.