ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు

Chandrababu: జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో సీఎంవిజయవాడలో GFST టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి క్యారవాన్లను ప్రారంభించారు. 2లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతోంది.
కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూట మి సర్కార్. 10వేల 39 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరుగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.