తెలంగాణ
Phone Tapping Case: సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్న మహేష్ కుమార్ గౌడ్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు లో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.
నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనీ వాగ్మూలం వివ్వనున్నారు.
ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షిగా పాల్గొనాలని కోరిన జూబ్లీహిల్స్ ఏసీపీ.
పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తన వాంగ్మూలం ఇవ్వనున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.