తెలంగాణ

Hyderabad: మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‌లో వేధింపులు

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‎లో వేధింపులు కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్‎కు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ అగంతకుడు. మేయర్ విజయలక్ష్మీతో పాటు ఆమె తండ్రి కే కేశవరావు అంతు చూస్తానంటూ అర్ధరాత్రి ఫోన్ కాల్స్‎తో పాటు వాయిస్ మెసేజ్ పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు.

తనను బోరబండలో చనిపోయిన సర్దార్​కు సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటూ అసభ్యకరమైన పదజాలంతో కాల్స్, వాయిస్ మెసేజ్‌లు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై మేయర్​ను వేధిస్తున్నాడని ఆమె పీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button