తెలంగాణ
KTR: ఏఐజీలో మాగంటి గోపీనాథ్కు కేటీఆర్ పరామర్శ

KTR: హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి వెళ్లారు మాజీమంత్రి కేటీఆర్. ఏఐజీలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ వైద్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ అమెరికా నుంచి రాగానే ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.