ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: చంద్రబాబు నాయకత్వంలో ఉద్యోగాల జాతర

Nara Lokesh: చంద్రబాబు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల జాతర మొదలైంది. గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే చర్యలు చేపట్టామన్నారు. మా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తి చేయగా మెయిన్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.