ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: ఏసీబీ కేసులో హైకోర్టుకు మాజీ మంత్రి విడదల రజిని

Vidadala Rajini: ఏసీబీ కేసులో మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.