ఆంధ్ర ప్రదేశ్
Suicide: NRI కాలేజీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య

Suicide: కృష్ఱా జిల్లా కానూరులో విషాదం చోటుచేసుకుంది. NRI కాలేజీ హాస్టల్లో విద్యార్థి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు ఇంటర్ సెకండ్ ఇయిర్ చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో హాస్టల్లో చదువుకుంటున్నట్లు పోలీసుల తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు తోట్లవల్లూరులోని గురువిందపల్లికి చెందిన యువకుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.