తెలంగాణ

Formula E Race Case: ఫార్ములా-ఈ రేస్‌ కేసు.. 18న విచారణకు రావాలని ఏస్‌ నెక్ట్స్‌జెన్‌కు ఏసీబీ నోటీసులు

Formula E Race Case: ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో, ఎస్ నెక్స్ట్‌ జెన్ కంపెనీలకు ఏసీబీ నోటీసులు పంపింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఏసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. ఈ ఫార్ములా ఒప్పందంపై ఏసీబీ విచారించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button