ఆంధ్ర ప్రదేశ్
గంజాయి కేసులో రౌడీషీటర్ పండు అరెస్టు

కృష్ణా జిల్లా పెనమలూరులో రౌడీషీటర్ పండు అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో రౌడీషీటర్ పండుతో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 22 కిలోల గంజాయి తరలిస్తుండగా పండును పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పండుపై పెనమలూరు పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు.