తెలంగాణ

Khammam: ఇల్లు తగలబెట్టిన ఉగాది దీపం

Khammam: ఖమ్మం జిల్లా బర్హాన్ పురంలోని ఓ అపార్ట్‌మెంట్ టవర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ రోజు దీపారాధన చేసి గుడికి వెళ్లింది ఓ కుటుంబం. అయితే తిరిగి వచ్చేలోపు అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి.

స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో 2 గంటలు రెస్క్యూ చేసిన అగ్నిమాపక సింబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button