తెలంగాణ
Jagadish Reddy: తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ, కాంగ్రెస్సే

Jagadish Reddy: నీటి వాటాల విషయంలో ప్రభుత్వానికి సోయి లేదని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్రెడ్డి. కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వాటాకు మించి ఏపీ నీళ్లు తీసుకెళ్తుందని ఆరపించారు. సాగు, తాగు నీరుకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందన్నారు జగదీష్రెడ్డి.