High Court
-
News
అషు రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ
ఎన్ఆర్ఐను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఆర్ఐ నుంచి…
Read More » -
తెలంగాణ
కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని కోర్టు తీర్పులో వెల్లడించింది. జీవోఎంఎస్ నెంబర్ 6 ప్రకారం కమిషన్…
Read More » -
తెలంగాణ
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అసోం ముఖ్యమంత్రి హిమంత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. 35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు…
Read More » -
సినిమా
నటుడు నవదీప్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
నటుడు నవదీప్కు ఊరట లభించింది. నవదీప్పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అందుకే కేసు కొట్టేస్తున్నామని హైకోర్టు తెలిపింది.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
TTD Parakamani Theft Case: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలని…
Read More » -
జాతియం
కొండపై కార్తీక దీపం.. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై నెలకొన్న వివాదానికి తెరపడింది. ఈ కొండపై ఉన్న దర్గా సమీపంలోని రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించేందుకు…
Read More » -
తెలంగాణ
Telangana: డీజీపీ శివధర్రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ
Telangana: డీజీపీ శివధర్రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును UPSCకి పంపాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక…
Read More » -
జాతియం
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఇటీవల ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను…
Read More » -
సినిమా
శిల్పా-రాజ్ కుంద్రాకు హైకోర్టు షాక్.. 60 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై 60 కోట్ల మోసం కేసు నడుస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు లుకౌట్ నోటీసు ఎత్తివేయాలని కోరారు. కానీ…
Read More »