తెలంగాణ

Vikarabad: డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి

Vikarabad: డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన సంఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. నవాబుపేట్ మండల్ మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి భార్య స్వప్న దంపతులకు గత 4వ తేదీన సిజేరియన్ ద్వారా బాబు జన్మించాడు. ఆ తర్వాత బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు అంటూ బాబును తల్లిదండ్రులకు అప్పగించారు డాక్టర్లు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button