జాతియం
Arvind Kejriwal: ఈసీ ఎదుట హాజరైన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈసీ ఎదుట ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. సీఈసీ జారీ చేసిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. యమునా నది నీరు విషపూరితమని ఇటీవల కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఈసీ సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్కు నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఈసీ ఎదుట హాజరయ్యారు. కేజ్రీవాల్ వెంట.. ఢిల్లీ సీఎం అతిశీ, పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఉన్నారు.