తెలంగాణ
Hyderabad: మద్యం మత్తులో యువకుల వీరంగం.. బూతులు తిడుతూ పోలీసులతో వాగ్వాదం

Hyderabad: హైదరాబాద్లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్సు చిత్ర చౌరస్తాలో మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపారు. ఓవర్ స్పీడ్తో బైక్ను ఢీ కొట్టి 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులక అప్పగించారు. అయితే పోలీసులతోనూ బూతులు మాట్లాడుతూ యువకులు వాగ్వాదానికి దిగారు.