Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 15 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక…
Read More » -
సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం
Tirumala: తిరుమల శ్రీవారిని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
Tirumala: తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో అపచారం.. కోడి గుడ్లు, పలావ్ తెచ్చుకున్నా తమిళనాడు భక్తులు
Tirumala: టీటీడీలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. కోడిగుడ్లు, పలావ్ ఉన్న భారీ పాత్రతో ఓ బృందం నేరుగా అలిపిరి మీదుగా తిరుమలకు చేరుకుంది. తమిళనాడు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల వివరాలు ఇవిగో.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం
Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్ లో సోమవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో 47వ లడ్డూ కౌంటర్లో మంటలు చెలరేగాయి. వెంటనే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో ఘనంగా భోగి వేడుకలు..
Tirumala: తిరుమలలో భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర టీటీడీ సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున గుమ్ముకూడి భోగి మంటలు వేశారు. గోవింద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
Roja: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి.. భారీగా పాల్గొన్న భక్తులు
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాని పురస్కరించుకొని.. చక్రస్నాన మహోత్సవాని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్కు ప్రాతకాల కైంకర్యాలు చేశారు. అనంతరం గర్భాలయం నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
Tirupati: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించిన మంత్రి అనిగాని సత్యప్రసాద్.
Read More »