Secunderabad
-
తెలంగాణ
Kishan Reddy: యువతే మన భారతదేశానికి బలం
Kishan Reddy: సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో రోజ్ గారి మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. యువతే మన భారతదేశానికి బలం అని…
Read More » -
తెలంగాణ
మహంకాళీ అమ్మవారి బోనాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయ పరిసర ప్రాంతాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను విజయవంతంగా…
Read More » -
తెలంగాణ
సికింద్రాబాద్ ఆర్మీ కాలేజీలో దుండగుల చొరబాటు
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు పెద్దలు అలాంటి దేశాన్ని రక్షించడానికి మేమున్నామంటూ ముందుకు వస్తారు ఆర్మీ అధికారులు. దేశం కోసం పోరాడే ధైర్యాన్ని గుండెల నిండా…
Read More » -
తెలంగాణ
Talasani: సికింద్రాబాద్లో పర్యటించిన మాజీమంత్రి తలసాని
Talasani: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. వెస్ట్ మారెడ్పల్లిలోని ఆయన కార్యాలయంలో 44 మంది కళ్యాణలక్ష్మి, షాదీ…
Read More » -
తెలంగాణ
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదంపై ఛార్జిషీట్
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఎట్టకేలకు పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఆరుగురు చావుకు కారణమైన 13 మందిని నిందితులుగా చేర్చారు.…
Read More » -
తెలంగాణ
Talasani: కేసీఆర్ ఏం మాట్లాడతారనేదానిపై అందరికీ ఉంత్కంఠ
Talasani: బీఆర్ఎస్ రజతోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లో పార్టీ జెండా ఎగురవేశారు. రాంగోపాల్ పేట్…
Read More » -
తెలంగాణ
RTC Buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్కు 10 నిమిషాలకో బస్సు
RTC Buses: హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో సికింద్రాబాద్కు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తెచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. రైల్వే…
Read More » -
తెలంగాణ
సికింద్రాబాద్కు పాస్టర్ ప్రవీణ్ మృతదేహం
అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహాన్ని సికింద్రాబాద్కు తరలించారు. సందర్శనార్ధం సెంటినరీ బాపిస్ట్ చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ఓవైపు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు…
Read More » -
తెలంగాణ
Secunderabad: బిర్యాని సెంటర్పై స్థానిక నాయకుల దాడి
Secunderabad: సికింద్రాబాద్ మారేడుపల్లిలోని బిర్యాని సెంటర్పై స్థానిక నాయకులు దాడికి పాల్పడ్డారు. బిర్యాని సెంటర్ బాగా నడుస్తుందని 3లక్షల రూపాయలు డిమాండ్ చేశారు స్థానిక నాయకులు. బిర్యాని…
Read More » -
తెలంగాణ
Damodar: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీ
Damodar: హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. వైద్య…
Read More »