జాతియం
Mallikarjun Kharge: కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుంది

Mallikarjun Kharge: కేంద్రంపై ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికి దాని ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం లేదంటూ కేంద్రంపై ఖర్గే మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతుందని ఆయన ఎక్స్ ద్వారా విమర్శలు చేశారు.