Chandrababu
-
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
PM Modi: కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నకిలీ మద్యం కేసులో సంచలన పరిణామాలు
కల్తీ మద్యం కూటమి ప్రభుత్వానికి చిక్కులు తీసుకొస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లని తీసివేసి నాణ్యమైన మద్యానికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో సీఆర్డీఏ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఢిల్లీలో నిర్వహించనున్న సీఐఐ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం చంద్రబాబు
Chandrababu: ప్రభుత్వ విధి విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలోను, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారా అమాత్యులు సరిగా స్పందించకపోవడంతోనే క్యాబినెట్ మీటింగ్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి
Chandrababu: ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఆ నగరం ఐటీ హబ్గా మారుతోందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet Meeting: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం
Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కూటమి సర్కారుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: ప్రభుత్వం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
Jagan: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇవాళ తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో…
Read More »