Chandrababu
-
ఆంధ్ర ప్రదేశ్
నేడు విశాఖ, విజయవాడలో చంద్రబాబు పర్యటన
నేడు విశాఖ, విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్కు హాజరు కానున్నారు. సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రైతుల ముసుగులో వైసీపీ రాజకీయాలు
Chandrababu: అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. యూరియాకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Sajjala: చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి
Sajjala: సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనీవాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Amzath Basha: ఏపీలో కోతల..కూతల ప్రభుత్వం నడుస్తోంది
Amzath Basha: ఏపీలో కొనసాగుతోంది కోతల.. కూతల.. ప్రభుత్వమని వైసీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం మంచి చేయకపోగా ఉన్న పథకాలను కోత పెడుతుందని, దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తోందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపు పెద్దాపురంలో చంద్రబాబు పర్యటన
Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు రేపు పెద్దాపురం నియోజవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో సీఎం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kakani: కూటమి సర్కార్ వ్యవసాయాన్ని వదిలేసింది
Kakani: సీఎం చంద్రబాబు సెట్టింగులు వేయించుకుని మాటలు చెప్పటం తప్ప రైతులకు చేసిందేమీ లేదని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు.బూస్టర్ డోస్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్ధిక సాయంతో పాటు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 33 అజెండా అంశాలకు ఆమోదం
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Chandrababu: శ్రీశైలం MLA రాజశేఖర్ రెడ్డి వివాదంపై CM చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరుపట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై CM…
Read More »