BJP
-
జాతియం
Amit Shah: నేడు చెన్నైకి కేంద్రమంత్రి అమిత్షా
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా నేడు చెన్నైకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించేందుకు…
Read More » -
తెలంగాణ
Raghunandan: నెక్స్ట్ సీఎం సీటులో కూర్చుంటాం.. రేవంత్రెడ్డికి కౌంటర్
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి ఎంపీ రఘునందన్రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్రెడ్డి సిట్టింగ్ సీటు మల్కాజిగిరిని గెలిచామన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్లో కాషాయ జెండాను ఎగరవేశామన్నారు.…
Read More » -
తెలంగాణ
MP Laxman: దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుంది
MP Laxman: హైదరాబాద్ వనస్థలిపురంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్…
Read More » -
తెలంగాణ
Eatala Rajendar: కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ
Eatala Rajendar: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ అని ఆయన విమర్శించారు. ఏడాది కాలంలోనే…
Read More » -
తెలంగాణ
Raja Singh: బీజేపీ అధికారంలోకి రాగానే ఒవైసీ బ్రదర్స్ను పాకిస్తాన్ పంపిస్తాం
Raja Singh: ఒవైసీ బ్రదర్స్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. దేశంలో ఉండి భారత్ మాతాకీ జై అని ఎందుకు చెప్పరంటూ నిలదీశారు. దేశంలో…
Read More » -
తెలంగాణ
Eatala Rajendar: కాలుకు ముల్లు విరిగితే పంటితో పీకే సర్వీస్ చేస్తాం
Eatala Rajendar: పార్టీ నడపడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు ఎంపీ ఈటల రాజేందర్. కేంద్రంలో బిజెపి అధికారలో ఉందని రాబోయే కాలంలో తెలంగాణలోనూ అధికారంలోకి…
Read More » -
తెలంగాణ
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హదరాబాద్లోని 400 ఎకరాల HCU భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.…
Read More » -
తెలంగాణ
బీజేపీ ఆఫీస్లో ప్రారంభమైన బేరర్స్ సమావేశం.. కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ
Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా.. బీజేపీ రాష్ట్ర…
Read More » -
తెలంగాణ
ఈ ఏడాది శోభాయాత్రకు నో పర్మిషన్.. ఔరంగజేబు సమాధాని కూల్చుతామన్న రాజాసింగ్
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం శ్రీరామనవమి శోభాయాత్ర రోజుఎంఐఎం ఆదేశంతోనే పోలీసులు శోభయాత్ర పర్మిషన్ క్యాన్సిల్ చేశారు అన్నారు.…
Read More » -
తెలంగాణ
CPI Ramakrishna: బీజేపీ కులాల మధ్య కక్షలు రగిలించే ప్రయత్నం చేస్తోంది
CPI Ramakrishna: దేశ రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నెలరోజులపాటు దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హిందూపురంలో జరిగిన…
Read More »