AP News
-
ఆంధ్ర ప్రదేశ్
నేడు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి, 10. 40 ని.లకు పోలవరం ప్రాజెక్ట్…
Read More » -
తెలంగాణ
Roja: పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి.. మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్
Roja: మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలన్నారు. దేశంలో అట్టడుగు స్థాయిలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు చంద్రబాబు అధ్యక్షతన CRDA, SIPB సమావేశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Gadde Rammohan: ఏ ఎన్నికల్లోనైనా బెజవాడ తూర్పులో సైకిల్ హావా
Gadde Rammohan: ఒక్క నియోజకవర్గం… మూడు ఎన్నికలు.. ముగ్గురు అభ్యర్థులు మారారు….అయినా ఫలితం మాత్రం మారలేదు… ఆ పార్టీకి కలిసి రాలేదు కూడా..ఈసారి అయినా గెలుపు వస్తుందో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Eluru: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి
Eluru: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ముసునూరు మండలం రమణక్కపేటలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు
Srikakulam: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్
Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమాన్ని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో 2 మున్సిపాలిటీల గ్రేడ్లు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ
ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ జరగనుంది. న్యూ ఇయర్ గిఫ్ట్గా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 63.12 లక్షల మంది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
గిరిజనులతో కలిసి డాన్స్ అదరగొట్టిన కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండగ ఘనంగా నిర్వహించారు. ఈ పండగకు సతీ సమేతంగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ఎన్…
Read More »