వ్యాపారం

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ సూచీలు..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు కాసేపు ఒత్తిడికి గురయ్యాయి. ఆ తర్వాత ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 76,759 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 23,249 వద్ద స్థిరపడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button