ఆంధ్ర ప్రదేశ్

Vijaysai Reddy: విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు

Vijaysai Reddy: కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 6 తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే ఇప్పటికే ఈడీ ఈ కేసులో నోటీసులు జారీ చేయగా పలు కారణాలతో విచారణకు రాలేమంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button