తెలంగాణ

బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని… త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ కి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button