తెలంగాణ
సొంతూళ్ల నుంచి పట్నం బాట పట్టిన ప్రజలు.. టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ ముగయడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ నుంచి ప్రజలు హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీకారణంగా టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.