ఆంధ్ర ప్రదేశ్
Vijaysai Reddy: సిట్ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

Vijaysai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఆఫీస్కి వచ్చారు ఆయన. ప్రస్తుతం విజయసాయిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉదయమే సిట్ విచారణకు హాజరయ్యారు. రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి. వాస్తవానికి మద్యం కుంభకోణంలో విజయసాయి రెడ్డి సాక్షిగా విచారణకు హాజరైనట్లు సిట్ అధికారులు తెలిపారు.