తెలంగాణ

Seethakka: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో మంత్రి సీతక్క పర్యటన

Seethakka: గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థినీ, విద్యార్థులను కంటికి రెప్పెలా కాపాడుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి హాస్టల్ నిద్ర కార్యక్రమం నిర్వహించారు.

స్టూడెంట్స్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, డార్మెటరీ హాల్, వంటగదిని మంత్రి పరశీలించారు. వసతి గృహల్లో నూతన మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button