జాతియం
రైల్లో నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి

మహారాష్ట్ర ముంబ్రాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో అధిక రద్దీ కారణంగానే ఘటన ప్రమాదం జరిగినట్లు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.