ఆంధ్ర ప్రదేశ్

డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జోగి రమేష్

Jogi Ramesh: మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి జోగి రమేష్ . నియోజకవర్గ ప్రజలందరూ ఈ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి తమ సమస్యలు తెలియపరచాలని ఆయన కోరారు .

అధికారులవల్లగాని, అధికార పార్టీ నాయకులతోగాని ఇబ్బంది కలిగితే ఈ డిజిటల్ బుక్ లో తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జగన్ పై, చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. చిరంజీవిపై బాలయ్య అలా మాట్లాడినా మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button