ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనానికి డైరెక్ట్ లైన్.. నిన్న శ్రీవారి దర్శించుకున్న 64,263 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 25,019 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు.