ఆంధ్ర ప్రదేశ్

Guntur: ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రినే హత్య చేశాడు కొడుకు. మంగళగిరి బేతపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అడవి శ్రీనివాసరావు వాకింగ్ చేస్తుండగా మార్గమధ్యలో కాపు కాచి బండరాయితో మోది చంపాడు కొడుకు పరమేష్. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button