ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల వరకు క్యూలో వేచి ఉన్న భక్తుల వారికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 71,634 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 24,980 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.74 కోట్లు.



